JOIN in our official Telegram Channel JOIN NOW

Table of Content


  Claim Daily Free Gift Codes Here

6609231E5DA1909638AB83044D9BCF7D


AP Govt removes inter marks weightage for EAPCET [EMCET]

 EAPCET ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగింపు.

 

ao govt removes inter marks weightage for emcet
 ఏపీ ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్)లో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించను న్నారు. సీబీఎస్ఈ, ఇంటర్ పరీక్షలను రద్దు చేసినందున పూర్తి వెయిటేజీని రాత పరీక్షకు ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇప్పటి వరకు ఈఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండగా.. రాత పరీక్ష 75శాతం మార్కులకు ఉండేది. ఈఏపీ సెట్ను 160 మార్కులకు నిర్వహించ నున్నారు. కరోనా కారణంగా ద్వితీయ సంవత్సరం పాఠ్యప్రణాళిక 30శాతం తగ్గించినందున ఆ మేరకు ప్రశ్నలు తగ్గనున్నాయి. మొదటి ఏడాది పాఠ్యప్రణాళిక నుంచి ప్రశ్నలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు 2.02లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 25 తో దర ఖాస్తు గడువు ముగియనుంది.